పిత్తాశయంలో రాళ్లు.. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా.. అసలేమైందంటే?
కడుపునొప్పితో ఆస్పత్రికి వచ్చిన యువకుడికి తప్పుడు ఆపరేషన్ చేసిన సంఘటన యూపీలో చోటుచేసుకుంది. ఆరోగ్యం క్షీణించి శివమ్ మరణించడంతో బాధితుడి తండ్రి డాక్టర్ అరుణ్ పై ఫిర్యాదు చేశాడు. వైద్యుడికి రూ.1.27 కోట్ల జరిమానా విధించింది వినియోగదారుల ఫోరం.