దేవరగట్టు కర్రల సమరం.. 70 మందికి పైగా గాయాలు
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతీ ఏటా దసరా పండుగ రోజు బన్నీ ఉత్సవం జరుగుతుంది. పలు గ్రామాలు కర్రలతో కొట్టుకునే ఈ సమరంలో ఈ ఏడాది దాదాపుగా 70 మంది గాయాలకు గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతీ ఏటా దసరా పండుగ రోజు బన్నీ ఉత్సవం జరుగుతుంది. పలు గ్రామాలు కర్రలతో కొట్టుకునే ఈ సమరంలో ఈ ఏడాది దాదాపుగా 70 మంది గాయాలకు గురయ్యారు.
దేవరగట్టు మరొకసారి మారుమోగింది. తరతరాలుగా వస్తున్న కర్రల సమరంతో ఆ ప్రదేశం రణరంగంగా మారింది. భక్తిభావంతో చేసిన ఈ కర్రల ఫైట్ లో 100 మందికి పైగా గాయపడ్డారు. చెట్టు కొమ్మ విరిగి ఒక యువకుడు మరణించాడు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.