Chandrababu : ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. ఈరోజు ఢిల్లీలో జరిగే ఎన్డీయే కూటమి సమావేశంలో పాల్గొననున్నారు. కాగా చంద్రబాబు కాన్వాయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈరోజు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ జరిగే ఎన్డీయే కూటమి మీటింగ్కు హాజరు కానున్నారు. ఢిల్లీకి వెళ్లే ముందు చంద్రబాబును డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కలవనున్నారు.
దేశంలోని విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది.దీంతో వెంటనే..ఢిల్లీ నుండి బయలుదేరిన ఫ్లైట్ నెం-UK-611.. సుమారు రాత్రి 12:10 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
బిహార్కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి.. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందతూ బుధవారం మృతిచెందాడు. అస్వస్థతతో సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరిన అతడికి జ్వరం 108 డిగ్రీలు దాటిందని వైద్యులు పేర్కొన్నారు.
ఢిల్లీలోని నోయిడాలో ఓ ప్రాంతంలో ఏకంగా ఎండ వేడికి వాషింగ్ మిషనే పేలి మంటలు చెలరేగాయి.ఘజియాబాద్కి చెందిన ఓ ఫ్లాట్ బాల్కనీలో పెట్టిన వాషింగ్ మిషన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. అది చూసి జనం కంగారుపడ్డారు. ప్రజలు గుమిగూడి మంటలను ఎలాగోలా అదుపు చేశారు.
24 గంటలు..మూడు అగ్ని ప్రమాదాలు..42 మంది ఆహుతి అయిపోయారు. గుజరాత్, ఢిల్లీలో ఈ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి
రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు తాను జైల్లో ఉన్నట్లైతే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఢిల్లీలో ఉన్న మొత్తం 70 స్థానాల్లో గెలుస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమ ఎమ్మెల్యేలను జైల్లో పెట్టి ఎన్నికలు జరపాలని కేంద్రానికి సవాలు చేశారు.
ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బీజేపీ ఆఫీస్ ముట్టడికి ర్యాలీ చేసేందుకు సిద్ధమవ్వగా పోలీసులు అడ్డుకున్నారు. ఆప్ కార్యాలయం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కన్హయ్య కుమార్ పై ఒక యువకుడు దాడి చేశాడు. పూలమాల వేసే నెపంతో దగ్గరకు వచ్చిన ఆ యువకుడు కన్హయ్య కుమార్ చెంప పగలగొట్టాడు. అక్కడే ఉన్న ఆప్ మహిళా కౌన్సిలర్ ఛాయా శర్మపై వారు అనుచితంగా ప్రవర్తించారు.