Kejriwal Arrest🔴: కేజ్రీవాల్ అరెస్ట్.. లైవ్ అప్డేట్స్!
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం సంచలనం రేపింది. కేజ్రీవాల్ అరెస్ట్పై ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తోంది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం సంచలనం రేపింది. కేజ్రీవాల్ అరెస్ట్పై ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తోంది.
మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..నేడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్పై పడింది.ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కేజ్రీవాల్ పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత పీఏల పాత్రపై క్లారిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. రేపు కవిత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
దేశవ్యాప్తంగా మరోసారి సుఖేశ్ చంద్రశేఖర్ పేరు మారుమోగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్యిన కవితను ఉద్దేశిస్తూ సుఖేశ్ లేఖ రాయడం కాక రేపుతోంది. ఇంతకీ కవితతో సుఖేశ్కు ఉన్న సంబంధం ఏంటి? కవితను టార్గెట్ చేస్తు సుఖేశ్ ఘాటుగా లేఖ ఎందుకు రాశాడో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కలవనున్నట్లు తెలుస్తోంది. కవితను కలిసేందుకు సమయాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్దారించడంతో రేపు సాయంత్రం భర్త అనిల్తో కలిసి కేటీఆర్, హరీష్ రావు కలిసే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రూస్ అవెన్యూ కోర్టు సమన్లు పంపింది. మార్చి 16 లోగా ఈడీ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ను కోర్టు ఆదేశించింది.
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం విచారణకు హాజరు కావాల్సిన కవిత రాలేనంటూ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో న్యాయవిచారణకు దిగిన సీబీఐ లీగల్ అడ్వైస్ మేరకు తదుపరి కార్యాచరణ చేపట్టబోతున్నట్లు సమాచారం.
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరో సారి సమన్లు జారీ చేసింది. దీనికి ముందు కేజ్రీవాల్కు ఈడీ 5 సమన్లు జారీ చేసింది. అయితే సోమవారం జరిగే ఈడీ ప్రశ్నోత్తరాల్లో పాల్గొంటారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈడీ సమన్లు, కోర్టుకు రాకపోవడానికి గల కారణాలను చెప్పారు. తదుపరి విచారణ(మార్చి 16)లో తానే కోర్టుకు భౌతికంగా హాజరవుతానని కేజ్రీవాల్ తెలిపారు.