Latest News In TeluguAravind Kejriwal: ఐదోసారీ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈడీ పంపిన నోటీసులకు కేజ్రీవాల్ సమాధానం ఇస్తూ తాను విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. By Manogna alamuru 02 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguDelhi Liquor Scam : నేడు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా? ఆప్ నేతల వరుస పోస్టులు అందుకేనా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ 3సార్లు సమన్లు జారీ చేసినా హాజరుకాలేదు. గోవా ఎన్నికల్లో రూ.338 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.ఈ నేపథ్యంలో ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ తప్పదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. By Bhoomi 04 Jan 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguDelhi Liquor Scam: ముచ్చటగా మూడోసారి.. కేజ్రీవాల్కు ఈడీ ట్రిపుల్ షాక్! లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మూడో సమన్లు జారీ చేసింది. జనవరి 3న తమ ముందు హాజరు కావాలని కోరింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ను సీబీఐ ప్రశ్నించింది. By Trinath 22 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguBREAKING: కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ సమన్లు! ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 21న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కేజ్రీవాల్కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది రెండోసారి. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే. By Trinath 18 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguAravind Kejriwal: ఆ సమయానికి జైల్లో ఉంటానో.. బయట ఉంటానో తెలియదు: కేజ్రీవాల్ మధ్యప్రదేశ్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి తాను జైల్లో ఉంటానో బయట ఉంటానో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. By B Aravind 02 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguDELHI LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుల జాబితాలో ఆప్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సుప్పీంకోర్టు అడిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. By Manogna alamuru 05 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguMLC Kavitha: విచారణకు హాజరు కావాల్సిందే-తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ విచారణకు హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పింది. కావాలంటే పదిరోజులు సమయం తీసుకోండి కానీ ఈడీ విచారణకు మాత్రం తప్పకుండా రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. By Manogna alamuru 15 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguKavitha: మోదీ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు మోదీ నోటీసులు అందాయంటూ సెటైర్లు వేశారు. ఈ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎన్నికల సమయంలో ఇలాంటి ఎపిసోడ్ మామూలే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు పంపారని ఆమె ఆరోపించారు. By BalaMurali Krishna 14 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTwist in Delhi liquor Case:బ్రేకింగ్: ఢిల్లీ మద్యం కేసులో ట్విస్ట్..లంచం తీసుకున్న ఈడీ ఆఫీసర్! దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ట్విస్ట్ లకు కొదవ లేకుండా పోతుంది. తాజాగా మరో ట్విస్ట్ సంచలనం రేపుతోంది. లిక్కర్ కేసులో దర్యాప్తులో అధికారులు లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చేపట్టిన దర్యాప్తులో లిక్కర్ స్కాంను ఇన్వెస్టిగేట్ చేసిన అధికారులు లంచం తీసుకున్నట్టు తేలింది. దీంతో ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్ ఖత్రీపై సీబీఐ కేసు నమోదు చేసింది. By P. Sonika Chandra 29 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn