CSK Vs MI: కష్టం మీద గట్టెక్కిన చెన్నై.. ముంబయిపై విజయం
ఐపీఎల్ లో 2025 ఈరోజు ముంబయి, చెన్నైల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ముంబయి ఇండియన్స్ ఇచ్చిన 156 పరుగుల లక్ష్యాన్ని కష్టపడి ఛేదించింది. 6 వికెట్లు నష్టపోయి చెన్నై మ్యాచ్ గెలిచింది.