BREAKING: తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. స్థానిక హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్కు కుటుంబసభ్యులు తరలించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు వచ్చింది. స్థానిక హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుంచి హైదరాబాద్కు కుటుంబసభ్యులు తరలించారు.
డ్రైవర్లకు నష్టం కలిగించే హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని మిర్యాలగూడలో డ్రైవర్లు నిర్వహిస్తున్న రాస్తారోకోలో మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు. ఈ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన ఫైర్ అయ్యారు.
ఎన్నికల తర్వాత సీపీఎం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
సీపీఎం పార్టీ 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు.
రానున్న తెలంగాణ ఎన్నికల్లో సీపీఎం పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆశించినన్ని సీట్లు ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
కామ్రెడ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినాయకుడు వాళ్లతో పొత్తు లేకుండానే ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్టు అభ్యర్థుల జాబితాను ప్రకటించి క్లారిటీ ఇవ్వడంతో షాక్ తిన్న సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ పై పోటీ చేయడానికి ఆ పార్టీ కీలక నేత కూనంనేని సాంబశివరావును బరిలోకి దింపబోతుంది...
లెఫ్ట్ పార్టీలకు సీఎం కేసీఆర్ ఝలక్ ఇచ్చారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్మూనిస్టుల సపోర్ట్ తీసుకున్న కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం లెఫ్ట్పార్టీలను పట్టించుకోలేదు. ఇప్పటికే అభ్యర్థుల జాబిత విడుదల చేసిన కేసీఆర్ కేవలం నాలుగు స్థానాలను మాత్రమే పెండింగ్లో పెట్టారు. ఆ నాలుగు స్థానాలు కూడా కమ్యూనిస్టులు కోరిన స్థానాల జాబితాలో లేవు.