Delhi Assembly Elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ హామీలు.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వస్తే కుల గణనను నిర్వహిస్తామని, ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఫ్రీ కరెంట్, ఉచిత రేషన్ కిట్, ప్రతినెలా రూ. 2500ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించింది.
CM Revanth Reddy: మధ్యప్రదేశ్కు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యప్రదేశ్లోని ఇండోర్కు వెళ్లారు. ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరివెళ్లారు. ఇండోర్ జిల్లా మోవ్లో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో ఏఐసీసీ పెద్దలతో పాటు రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
Kishan Reddy: రేవంత్ సర్కార్ వ్యాపారవేత్తలను వేధిస్తోంది : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
దావోస్ పర్యటనలో విదేశీ పెట్టుబడులు తీసుకురావాలి కానీ, ప్రభుత్వం సొంతరాష్ట్రం వారికే కాంట్రాక్టులు కట్టబెడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని అందుకే వ్యాపారవేత్తలు ఇతర రాష్ట్రాలకి వెళ్తున్నారని ఆయన ఆరోపించారు.
Telangana Politics: తెలంగాణలో ఈ ముగ్గురు మంత్రుల పదవి ఊస్ట్..!
తెలంగాణలో ముగ్గురి మంత్రుల పదవులు ఊడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూపల్లి కృష్ణరావు, కొండా సురేఖతోపాటు మరో మంత్రిని కేబినెట్ నుంచి తప్పించాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి కేబినెట్ ఏర్పాటుకు ఢిల్లీ పెద్దలు ఒకే చెప్పారట.
/rtv/media/media_files/2025/02/12/v5HIKPlmWBfBiS5KsJ4f.jpg)
/rtv/media/media_files/2025/01/29/PL7tgaUPWrzSAWzZ1xjZ.jpg)
/rtv/media/media_files/2025/01/27/GdOkgNupKTnOvSAxrEG1.webp)
/rtv/media/media_files/2025/01/24/FPZMzrOyHqeJIrY20CNS.jpg)
/rtv/media/media_files/2025/01/15/9eCyIupOyuBbjyh3LyoU.jpg)