దీపాదాస్ పై తిరుగుబాటు! | Negativity on Deepa Das Munshi | Congress | Telangana Politics | RTV
మూసీ కూల్చివేతలను పరిశీలించడంతో పాటు నిర్వాసితులను పరామర్శించేందుకు వెళ్లిన కేటీఆర్ ను అంబర్పేట, ముషీరాబాద్లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తిరుపతి టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. స్థానికులకు ప్రతి మంగళవారం తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని డిమాండ్ చేశారు. వచ్చేనెల నుంచే ఈవిధానాన్ని అమలు చేయాలని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ డిమాండ్ చేశారు.