P.Chidambaram: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే : పి. చిదంబరం
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. ప్రాంతీయ పార్టీల అస్థిత్వానికి ముప్పు ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలోనే మిగిలిన పార్టీలు.. ఇండియా బ్లాక్లో ఉండాలని తాను కోరుతున్నట్లు చెప్పారు.