Chattisghar: ఛత్తీస్ ఘడ్ లో 17 మంది మావోయిస్టుల లొంగుబాటు...
ఛత్తీస్ ఘడ్ బీజాపూర్ లో 17 మంది మావోయిస్టులు ఈరోజు లొంగిపోయారు. వీరిలో ముఖ్యులు కూడా ఉన్నారు. వీరి తలలపై 24 లక్షల రివార్డ్ కూడా ఉందని పోలీసులు తెలిపారు. వీరు జనజీవన స్రవంతిలో కలిసేందుకు, పునరావాసం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.