కిలారును వెంబడించిన అగంతకుడు ఎవరు..?
టీడీపీ నేత కిలారు రాజేశ్ ను గుర్తు తెలియని దుండగుడు వెంబడించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టీడీపీ నేత కిలారు రాజేశ్ ను గుర్తు తెలియని దుండగుడు వెంబడించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజేశ్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇసుక కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరింగింది.దీని మీద ఈ నెల 20లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 22కు వాయిదా వేసింది.
ఇన్నర్ రింగ్ రోడ్ కేస్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ మీద నేడు హై కోర్ట్ లో విచారణ జరిగింది. ఈ నెల 22కి ఈ కేసు విచారణను వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని రైతాంగ సమస్యలను నిస్మరించిన సీఎం జగన్మోహన్రెడ్డి చంద్రబాబు నాయుడుని ఏమీ చేయలేరని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు.
ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ప్రముఖ దర్శకుడు చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు నచ్చదో ఓ ఇంటర్వ్యలో చెప్పుకొచ్చారు. వైస్రాయ్ హోటల్ ఘటన జరిగినప్పటి నుంచి బాబు అంటే తనకు నచ్చదని తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబుకు మంజూరు చేసిన మద్యంతర బెయిల్ షరతులు పెంచాలంటూ సిఐడి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై ఈరోజు ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో ఇచ్చిన షరతుల్ని కొనసాగించాలంటూ హైకోర్టు ఆదేశించింది.
చంద్రాబాబు అరెస్ట్ కు దారి తీసిన ఏపీ స్కిల్ డవలప్మెంట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విషయంలో 12 మంది ఐఏఎస్ అధికారులను విచారించాలని న్యాయవాది ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదుపై సీఐడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఉత్కంఠగా మారింది.
చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చింది ఏపీ సీఐడీ. ఏపీ మైనింగ్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఫిర్యాదుతో మరో కొత్త కేసును నమోదు చేసింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా చంద్రబాబు వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
నిన్న విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు స్థానిక టీడీపీ నేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. అయితే.. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారన్న కారణంతో పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.