CM Chandrababu: మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈరోజు ముంబయిలోని మహారాష్ట్ర ముఖ్యమంత్రి నివాసంలో వీరి సమావేశం జరిగింది. చంద్రబాబు వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు.