BIG BREAKING: కాలి బూడిదైన మరో స్లీపర్ బస్సు.. స్పాట్ డెడ్..!
కర్నూలు బస్సు ప్రమాదం మరువక ముందే మరో బస్సు అగ్నికి ఆహుతైంది. జైపూర్-ఢిల్లీ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పిలిభిత్ నుండి జైపూర్ కు కార్మికులతో వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో 10 మందికి పైగా గాయపడ్డారు.
/rtv/media/media_files/2025/11/03/bus-accidents-2025-1-2025-11-03-19-34-28.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/10/24/bus-accident-2025-10-24-18-37-10.jpg)