HYD: పుప్పాలగూడలో అగ్నిప్రమాదం..పాపతో సహా ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లా నార్శింగ్ మండలం పుప్పాల గూడలో భారీ అగ్ని ప్రమాదం చోట చేసుకుంది. టూస్టోరీ బిల్డింగ్ లో మంటలు చెలరేగి దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఒక పాప కూడా ఉంది.