KIA: కియా కొత్త కారు సైరోస్ ఎస్యూవీ బుకింగ్స్ స్టార్ట్
కియా ఇండియాలో తన మరో కొత్త కారును తీసుకువచ్చేసింది. సైరోస్ ఎస్యూవ మోడల్ బుకింగ్స్ ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. 25వేల బుకింగ్ రుసుముతో దీన్ని కస్టమర్లు బుక్ చేసుకోవచ్చును.
కియా ఇండియాలో తన మరో కొత్త కారును తీసుకువచ్చేసింది. సైరోస్ ఎస్యూవ మోడల్ బుకింగ్స్ ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నట్టు ప్రకటించింది. 25వేల బుకింగ్ రుసుముతో దీన్ని కస్టమర్లు బుక్ చేసుకోవచ్చును.
మైక్రోసాఫ్ట్ విండోస్ సేవల్లో అంతరాయంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సర్వర్లలోని లోపం కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అనేక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇండిగో దేశ వ్యాప్తంగా దాదాపు 200 విమానాలను రద్దు చేసినట్లు సమాచారం.
రైల్లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ. ఓ కొత్త ఫీచర్ను ప్రవేశపెడుతున్నామని...వింటే ఎగిరి గంతేస్తారని అంటోంది. ఇక మీదట ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న వెంటనే డబ్బులు చెల్లించక్కర్లేదని చెబుతోంది. మరిన్ని వివరాలు కింద చదవండి..