Bolivia Bus Crash: ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీకొని 37 మంది మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఢీకొని 37 మంది ప్రయాణికులు మరణించారు. మరో 39 మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన దక్షిణ అమెరికా దేశం బొలివియాలోని పొటోసిలో చోటుచేసుకుంది. కార్నివాల్ వేడుకలకు వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది.
/rtv/media/media_files/2025/03/04/hviPqQteqZYz9I0CSDU9.jpg)
/rtv/media/media_files/2025/03/02/6ynLO0dxH4Smo786kXjm.jpg)
/rtv/media/media_files/2025/02/18/7UvbYE9rL4R3qFFOff30.jpg)