Latest News In Telugu Telangana: ప్రపంచ రక్తదాన దినోత్సవం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ఆదేశాలు తెలంగాణలో జూన్ 14న ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని.. ఆరోజున అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులకు ఆదేశించారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn