Kishan Reddy : మతి భ్రమించి, మదమెక్కి మాట్లాడుతున్నారు.. కిషన్ రెడ్డి ఫైర్!
బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై మండిపడ్డారు. కొంతమంది నాయకులకు మతిభ్రమించి, కనీస పరిజ్ఞానం లేకుండా బీజేపీ రిజర్వేషన్లు ఎత్తేస్తుందని మాట్లాడుతున్నారన్నారు. సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ నోటికొచ్చింది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని చెప్పారు.