తెలంగాణలో హంగ్ వస్తుంది.. ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు!
తెలంగాణలో హంగ్ వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. BRS, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.