JanaSena Party : డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు జనసేన కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో జులై 1 నుంచి పింఛన్లు రానున్నాయి. పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. మంగళగిరిలోని పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.
మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో కూటమి గెలుస్తుందని చెప్పడంతో ఆయా పార్టీల నేతలు సంబరాలకు ఏర్పాట్లు ప్రారంభించారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఎప్పుడు? మంత్రివర్గంలో ఎంత మందికి ఛాన్స్ ఉంటుంది? పవన్ డిప్యూటీ సీఎం అవుతారా? అన్న చర్చ మొదలైంది.
లోక్ పోల్ సర్వే ఎన్డీఏకు పట్టం కట్టింది. 25 లోక్సభ స్థానాల్లో బీజేపీ-జనసేన-టీడీపీ కూటమికి 13-15 స్థానాలు దక్కుతాయని లోక్ పోల్ గ్రౌండ్ రిపోర్ట్ చెబుతోంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.