భారత్-చైనా కీలక ఒప్పందం.. సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణ
తూర్పు లడఖ్ సెక్టార్లోని డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్రిక్స్ సదస్సులో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు.