దేవుడు మా జీవితాలతో ఆడుకోమన్నాడా?|Govt Employee EmotionalOn Ashok |RTV
దేవుడు మా జీవితాలతో ఆడుకోమన్నాడా?| Govt Employee becomes Emotional On Ashok Who becomes under the possession of god and demands the villagers to dig for the Idol | RTV
దేవుడు మా జీవితాలతో ఆడుకోమన్నాడా?| Govt Employee becomes Emotional On Ashok Who becomes under the possession of god and demands the villagers to dig for the Idol | RTV
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి విక్రయం చేస్తున్న ముఠా పట్టుబడింది. అంబులెన్స్ లో గంజాయి తరలిస్తుండగా కొత్తగూడెం వద్ద టైర్ పంక్చర్ అయ్యింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు చెక్ చేయగా గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.
భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను భార్య ప్రియుడితో హత్య చేయించింది. ఇందుకు నిందితుడి భార్య సైతం సహకరించింది. భర్తపై ప్రియుడు, అతని భార్య, అతని అల్లుడు కత్తులతో దాడి చేయగా అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేట మండలం ఎస్సై శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జూన్ 30 (ఆదివారం) నుంచి కనిపించకుండా పోయిన శ్రీనివాస్ మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
తెలంగాణలో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో పుష్ప సినిమాకు మించిన ప్లాన్తో పనసకాయల లోడులో తరలిస్తున్న 165 గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతే సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ ఛైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వర్లుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టింది బీఆర్ఎస్. దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దీంతో ఇల్లందులో హైటెన్షన్ నెలకొంది.
ఎన్నికల వేళ భద్రాద్రి జిల్లాలో కలకలం రేగింది. 25మంది వ్యాపారులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. తమకు వ్యతిరేకంగా పనిచేస్తూప పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామంటూ వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.