SBI: ఎస్బీఐ కస్టమర్లకు షాక్..డెబిట్ కార్డ్లపై మోత
భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్యింగ్ వ్యవస్థ అయిన ఎస్బీఐ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్యింగ్ వ్యవస్థ అయిన ఎస్బీఐ తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను పెంచేసింది. ఇవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
న్యూ ఇయర్ పండుగ పూట ఆన్ లైన్ పేమెంట్ దారులకు బ్యాంకులు షాక్ ఇస్తున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా డిజిటల్ పేమెంట్స్ పెరగడంతో టెక్నికల్ సమస్యలు తలెత్తున్నాయి. దీంతో ఈ రెండు రోజలు సెలవు కావడంతో చేసేదేమి లేక కస్టమర్లు తమ వెంట లిక్విడ్ క్యాష్ ఉంచుకోవాలని సూచిస్తున్నాయి.
బ్యాంక్ జాబ్స్ మీ కలా..అయితే ఈ న్యూస్ మీకోసమే. తాజాగా ప్రముఖ బ్యాంక్ ఐడీబీఐలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. మొత్తం 2100 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్. నవంబర్ 26న బ్యాంక్ కు సెలవు ఉంది. ఈ రోజు కొద్దిసేపు యూపీఐ సేవలను పొందలేరు. ఈ విషయాన్ని బ్యాంకు అధికారికంగా వెల్లడించింది. అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనోలైట్, ఏటీఎం వంటి సర్వీసులను పొందవచ్చని తెలిపింది.
బ్యాంకు వినియోగదారులకు అలర్ట్. బ్యాంకులకు వరుసగా మూడు రోజులు సెలవువులు ఉన్నాయి. నవంబర్ చివరి వారంలో బ్యాంకులు వరుసగా మూడు రోజులు సెలవులు ఉన్నాయి. నవంబర్ 25, 26, 27వ తేదీల్లో బ్యాంకులు క్లోజ్ లోనే ఉంటాయి.
దీపావళికి చాలా రాష్ట్రాల్లో వరుసగా ఆరు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీపావళి, లక్ష్మీపూజ, గోవర్థన్ పూజ, వంగల మహోత్సవ్, కర్వా చౌత్, కుట్ వంటి పండగలు వరుసగా రావడంతో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులకు శనివారం నుంచి బుధవారం వరకు వరుసగా సెలవులు ప్రకటించారు.
దేశంలో క్లీన్ నోట్ పాలసీ కింద 2 వేల రద్దు చేయాలని మే నెలలో నిర్ణయం తీసుకుంది. అయితే మే 23న ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నోట్లను మార్చుకోవడానికి సెప్టెంబర్ 30 వ తేదీ వరకు సమయం ఇచ్చింది. అంటే ఆ గడువు ఇంకో 5 రోజుల్లో ముగుస్తుంది.
కుటుంబ భారాన్ని మోసేందుకు ఆ వ్యక్తి అద్దెకు క్యాబ్ (Rent cab) నడుపుతున్నాడు. అయితే అతనిని ఒక్కసారిగా అదృష్ట లక్ష్మీ పలకరించింది. అతని బ్యాంకు ఖాతాలో ఒక్కసారిగా 9 వేల కోట్లు(9 thousand crores) వచ్చిపడ్డాయి