Indian Woman Cricketer : సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన భారత మహిళా క్రికెటర్..
ఇటీవలె జరిగిన మహిళల క్రికెట్ లో భారత్ జట్టు బంగ్లాదేశ్ జట్టుతో 5 మ్యాచ్ ల వన్టే సిరీస్ లో పోటీ పడింది. ఈ సిరీస్ లో 0-5తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.అయితే తాజా గా ఈ సిరీస్ లో సిఫాలీ వర్మ సచిన్ రికార్జ్ బ్రేక్ చేసింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..