Latest News In Telugu Karnataka: కర్ణాటక బళ్లారిలో ఏసీ బ్లాస్ట్.. కర్ణాటక..బళ్లారిలో తేరువీథిలోని కల్యాణ్ జ్యువెలర్స్ ఏసీ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn