Surveyor: ఛీ.. చీ ఇదేం పని.. అయ్యప్ప మాలలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సర్వేయర్
పవిత్రమైన అయ్యప్ప మాల ధరించి ఇద్దరు ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. సర్వేయర్ రూ.1లక్ష లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా దొరికిపోయాడు. హైదరాబాద్–సికింద్రాబాద్ MRO ఆఫీస్లో సర్వేయర్, అతని సహచరుడు అవినీతికి పాల్పడ్డారు.
Ayyappa Mala : అయ్యప్ప దీక్షా తీసుకున్న విద్యార్థి..పాఠశాలకు అనుమతించని యాజమాన్యం
అయ్యప్పమాల ధరించి పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని యాజమాన్యం అనుమతించలేదు. దీంతో వివాదం చెలరేగింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి జీఐజీ ఇంటర్నేషనల్ స్కూల్లోచోటు చేసుకుంది. దీక్ష తీసుకున్న 5వతరగతి విద్యార్థిని అనుమతించకపోవడంతో దీక్షధారులు ఆందోళనకు దిగారు.
కడప దర్గా వివాదంలో రామ్ చరణ్.. మాల తీసి క్షమాపణ చెప్పాలి!
హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో కడప పెద్ద దర్గాను సందర్శించడం వివాదాస్పదంగా మారింది. దీక్షలో ఉంది దర్గాకు ఎలా వెళ్తారని తెలంగాణ ఐక్య వేదిక ప్రతినిధులు మండిపడుతున్నారు. మాలలో దర్గాకు వెళ్లడంపై చరణ్ వివరణ ఇవ్వాలని, క్షమాపణ కూడా చెప్పాలని డిమాండ్ చేశారు.
/rtv/media/media_library/vi/WchIUJftjDc/hqdefault.jpg)
/rtv/media/media_files/2025/11/18/mro-office-2025-11-18-21-29-55.jpg)
/rtv/media/media_files/2025/11/01/student-who-took-ayyappa-initiation-not-allowed-to-school-2025-11-01-09-34-11.jpg)
/rtv/media/media_files/2024/11/21/SWnYGCj3rM2SkADykJSj.jpg)