Manmohan Singh: ప్రముఖులతో మన్మోహన్ సింగ్ అరుదైన చిత్రాలు
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అనిపించుకున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆయనను కొనియాడేవారు. మాటలతో కా చేతలతో పని చేసి చూపించిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్.
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అనిపించుకున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆయనను కొనియాడేవారు. మాటలతో కా చేతలతో పని చేసి చూపించిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్.
దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం..రూల్స్ ను తూచా తప్పకుండా పాటించేవారు. అందరికీ ఆదర్శంగా నిలిచిన ఈయనను శ్రీవారి భక్తులు ఇందుకే ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. దానికి కారణం ఆయన తిరుమలను దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ సమర్పించడమే.
అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ట్వీట్ చేయడంతో ఆయనపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో వైజాగ్లో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్కు YSR పేరు మార్చడం, కలామ్ పురస్కారాన్ని కూడా YSR పురస్కారంగా మార్చడంతో కలామ్ పేరు తలిచే అర్హత లేదని మండిపడుతున్నారు.
దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు సౌభాగ్య అనే కంపెనీ వెట్ గ్రైండర్ బహుమతిగా ఇచ్చింది. దాన్ని కంపెనీ బలవంతం మీద ఆయన తీసుకున్నారు. కానీ ఆ మరుసటి రోజే ఆ గ్రైండర్ ధరకు చెక్ రాసి పంపారు. దాన్ని కంపెనీ డిపాజిట్ చేయకపోవడంతో గ్రైండర్ తిరిగి ఇచ్చి వేస్తానని హెచ్చరించారు. దీంతో కంపెనీ ఆ చెక్ ను డిపాజిట్ చేసింది.