Daggubati Purandeswari : ఆ పార్టీతో పొత్తు గ్యారెంటీ.. సీఎం అభ్యర్థిని కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది: పురంధేశ్వరి
భారతీయ జనతా పార్టీ, జనసేనల పొత్తు గురించి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనసేనతో పొత్తు ఇవాళే కాదు, రేపు కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే
ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికితోడు నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడికక్కడ రవాణా స్తంభించిపోయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు సూచనలు చేసింది.శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి.
బెజవాడ దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డు మూసివేత
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు పలు సూచనలు కూడా జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఈ క్రమంలోనే బెజవాడ కనక దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును అధికారులు మూసివేశారు.