అప్పుల బాధతో రైతు కుటుంబం సూ*సైడ్ || Pulivendula Family Su*icude Incident || Kadapa || RTV
షేర్ చేయండి
Big Breaking: కడప జిల్లాలో విషాదం.. అప్పుల బాధ తాళలేక రైతు కుటుంబం ఆత్మహత్య
కడప జిల్లా దిద్దేకుంటలో అప్పుల బాధతో రైతు నాగేంద్ర భార్య, ఇద్దరు పిల్లలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నాగేంద్ర పొలంలో పంటల సాగుకు పెట్టుబడుల కోసం అప్పులు చేశారు. నాలుగేళ్లుగా ఎంత కష్టపడినా సరైన దిగుబడులు రాకపోవడంతో నష్టాల పాలయ్యారు.
షేర్ చేయండి
ఏం క్రిమినల్ ప్లానింగ్ .. || SP Revealed Shocking Facts In D*ad Body Parcel Case || Eluru || RTV
షేర్ చేయండి
Viajyawada: డిసెంబర్లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు..ఏపీలో విచిత్రం!
వేసవి కాలంలో రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు మూడు నెలలు ముందే అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలోని రోడ్ల పక్కన ఈ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది.
షేర్ చేయండి
మూడో పెళ్ళాంతో కలిసి.. వదినను.. || Big Twist In D*ad Body Parcel Case || West Godavari || RTV
షేర్ చేయండి
AP crime: కర్నూలులో కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి హత్య
కర్నూలులో విషాదం చోటుచేసుకున్నది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రాంప్రసాదు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సరదాగా ఆరుగురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో బావిలో రాంప్రసాద్ రెడ్డి శవమై కనిపించాడు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2024/12/28/gcMoMAmmtKaIdaOR6oWu.jpg)
/rtv/media/media_files/2024/12/26/N8yqcw0KnSdZxSlGxF6k.jpg)
/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Indian-Students-Died.jpg)