Viajyawada: డిసెంబర్లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు..ఏపీలో విచిత్రం!
వేసవి కాలంలో రావాల్సిన తాటి ముంజలు, మామిడి పండ్లు మూడు నెలలు ముందే అందుబాటులోకి వచ్చాయి. ఏపీలో తాటి ముంజలు, మామిడి పండ్లను రోడ్ల పక్కన విక్రయిస్తున్నారు. విజయవాడలోని రోడ్ల పక్కన ఈ ఆసక్తికర సన్నివేశం కనిపిస్తోంది.
మూడో పెళ్ళాంతో కలిసి.. వదినను.. || Big Twist In D*ad Body Parcel Case || West Godavari || RTV
🛑LIVE BREAKINGS: లోయలో పడిన ఆర్మీ వెహికల్...ఐదుగురు జవాన్లు మృతి
AP crime: కర్నూలులో కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి హత్య
కర్నూలులో విషాదం చోటుచేసుకున్నది. కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్న రాంప్రసాదు అనుమానాస్పదంగా మృతి చెందాడు. సరదాగా ఆరుగురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో బావిలో రాంప్రసాద్ రెడ్డి శవమై కనిపించాడు.
పవన్ టూర్ లో తొక్కిసలాట.. || AP Deputy CM Pawan Kalyan Gudivada Meeting Incident || Janasena || RTV
Parwada Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో మరో అగ్ని ప్రమాదం.. ఇద్దరి పరిస్థితి విషమం!
ఏపీలో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పరవాడ ఫార్మా సిటీలో విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో నలుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది.
Road Accident: కడపలో ఘోర ప్రమాదం.. భార్యా భర్తలిద్దరు స్పాట్ డెడ్!
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బులవారి పల్లి మండలం రెడ్డిపల్లి చెరువు కట్ట వద్ద ఓ కుటుంబం ప్రయాణిస్తున్న బైక్, అటుగా వస్తున్న టెంపో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో స్కూటర్ పై ఉన్న భార్య, భర్తలిద్దరూ మృతి చెందగా. ఇద్దరి పిల్లలకు గాయాలయ్యాయి.