Nara Lokesh: ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వం కనబడకూడదు,పాలన మాత్రమే కనబడాలి. ఆ పరిపాలన ప్రజల జేబుల్లో ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. జూన్ 30 నుంచి మనమిత్ర వాట్సప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్ తీసుకొస్తామని, ఏఐ ఆధారిత సేవలు అందిస్తామన్నారు.