Ananya Panday: ఆపరేషన్ సిందూర్ పై అనన్య పాండే వైరల్ కామెంట్స్..
ఆపరేషన్ సిందూర్పై స్పందించిన అనన్య పాండే, భారత సైన్యం ధైర్యాన్ని, ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. పహల్గామ్ ఘటనను బాధాకరంగా పేర్కొంటూ, భారత్ ప్రతీకారం కాదు, బాధ్యతతో స్పందించే దేశమని తెలిపింది.