CM Chandrababu: ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్న సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. నిన్న అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు. కేంద్రబడ్జెట్లో ప్రత్యేక సాయం, విభజనచట్టంలోని హామీలు, అమరావతి, పోలవరంకు నిధుల కొరకు అమిత్ షాను విజ్ఞప్తి చేశారు. ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు.