రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | RTV
రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | Telangana CM Revanth Reddy gets felicitated by Tollywood Hero Nagarjuna during their meet up | RTV
రేవంత్ కు శాలువా కప్పిన నాగార్జున..| Revanth Reddy | Telangana CM Revanth Reddy gets felicitated by Tollywood Hero Nagarjuna during their meet up | RTV
నాగార్జున.. కాబోయే కోడలికోసం ఓ ఖరీదైన బహుమతి కొన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా ఆయన 2 కోట్లు విలువైన లెక్సెస్ కారు కొన్నారు.అది శోభితకి బహుమతిగా ఇవ్వడం కోసమే అనే టాక్ వినిపిస్తోంది. దీనితో పాటు కొన్ని విలువైన బంగారు ఆభరణాల్ని కూడా బహుమతిగా ఇవ్వబోతున్నారట.
కొండా సురేఖపై నాగార్జున పెట్టిన కేసు విచారణలో భాగంగా నేడు కోర్టు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు సమాచారం. అందులో నాగార్జున.. కొండా సురేఖ మాట్లాడిన మాటలు అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశ్యంతోనే ఇలాంటి వాఖ్యలు చేసింది. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కొండా సురేఖపై నాగార్జున కేసుకు సంబంధించి నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. నాగార్జున తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కోర్టుకు తన వాదనలు వినిపించారు. దీంతో కోర్టుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని నాగార్జునకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.