Plane Crash : సంజయ్ గాంధీ, వైఎస్సార్ నుంచి విజయ్ రూపానీ వరకు.. విమాన ప్రమాదాల్లో చనిపోయిన నేతలు వీరే!
గురువారం అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో సుమారు 241 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ఆయనలాగే ఇప్పటివరకు ఇలా విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన నేతలు చాలామందే ఉన్నారు.
షేర్ చేయండి
బ్లాక్ బాక్స్ లో రికార్డయిన పైలట్ చివరి మాటలు.. | Pilot Last Words In Black Box | Air India | RTV
షేర్ చేయండి
దొరికిన బ్లాక్ బాక్స్.. | Black Box Seach Opearation In Air India Flight Crash | Ahmedabad | RTV
షేర్ చేయండి
మాజీ సీఎం రూపాని చా*వులోనూ లక్కీ నంబరే.. | Gujarat Ex CM Vijay Rupani | Air India Flight Crash | RTV
షేర్ చేయండి
ఇండియా - లండన్ 16 విమానాలు రద్దు.. | Mumbai To London Flights Cancelled | Air India Flight | RTV
షేర్ చేయండి
Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో తెలియదు... ప్రధాని మోదీతో రమేష్ ఏమన్నాడంటే..
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్ ఒక్కడే. ప్రస్తుతం అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి