BJP: ఇండియాలో రిచెస్ట్ పార్టీగా బీజేపీ.. 75% కమలం ఖాతాలోకే
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆరు జాతీయ పార్టీలకు వివిధ మార్గాల ద్వారా రూ. 5 వేల 820 కోట్ల ఆదాయం సమకూరిందని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఇందులో 74.56 శాతం అత్యధిక వాటా (రూ.4,340.47 కోట్లు) బీజేపీకి చేరిందని తెలిపింది.