OTT : ఓటీటీలోకి రూ.500 కోట్ల హర్రర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'స్త్రీ 2' ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.