Uttara Pradesh : మర్మాంగాలకు రాళ్ళను కట్టి.. చిత్రహింసలు పెట్టి..కాన్పూర్లో సీనియర్ల దురాగతం
డబ్బులు ఇవ్వలేదని జూనియర్ విద్యార్ధిని చిత్రహింసలు పెట్టారు సీనియర్లు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో నీట్ కోచింగ్ సెంటర్లో ఈ దారుణం జరిగింది. బాధిత విద్యార్ధి మర్మాంగాలనికి తాడుకట్టి వేలాడదీయడమే కాకుండా..జుట్టు కాల్చి, కొట్టి అమానుషంగా ప్రవర్తించారు.