ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ఉత్పత్తులపై వస్తున్న యాడ్స్పై సుప్రీం కోర్టు కొరడా ఝళిపించింది. పతంజలి యాడ్స్పై పూర్తిగా నిషేధం విధించింది. ఈ మేరకు పతంజలి వ్యవస్థాపకులు యోగా గురువు బాబా రామ్దేవ్, మేనిజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు పతంజలి ఔషధ ఉత్పతుల యాడ్స్ను ఆపేయాలని ఆదేశించింది. అలోపతిపై తప్పుడు సమాచారాన్ని చేరవేరుస్తున్నారని.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) దాఖలు చేసిన పిటిషన్ను నేడు(మంగళవారం) సుప్రీం ధర్మాసనం విచారించింది.
పూర్తిగా చదవండి..Patanjali: పతంజలి ఉత్పత్తుల యాడ్స్పై నిషేధం విధించిన సుప్రీంకోర్టు..
తప్పుడు ప్రకటనలు చేసినందుకు ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలి ఉత్పత్తుల యాడ్స్పై సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధం విధించింది. గతంలో ఆదేశాలిచ్చినప్పటికీ మళ్లీ యాడ్స్ ఇవ్వడంపై మండిపడింది. ఈ మేరకు పతాంజలి వ్యవస్థాపకులు బాబారామ్ దేవ్, బాలకృష్ణలకు కోర్టు ధిక్కరణ నోటీసులు పంపింది.
Translate this News: