PM Kisan 16th Installment: రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీం ద్వారా ఏడాదికి రూ. 6వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ నగదు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లోకి జమ అవుతుంది. అయితే ఈ నగదు ఒకేసారి కాకుండా మూడు విడతలుగా రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. అయితే ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి.
పూర్తిగా చదవండి..PM Kisan : రైతన్నలకు శుభవార్త…రేపే పీఎం కిసాన్ నిధులు విడుదల..ఇలా చెక్ చేసుకోండి..!
పీఎం కిసాన్ లబ్దిదారులకు శుభవార్త. పీఎం కిసాన్ 16వ విడత నిధులు రేపు ( బుధవారం)విడుదల చేసేందుకు సిద్ధమైంది. మహారాష్ట్రలోని యావత్మాల్ జల్లా నుంచి ప్రధాని మోదీ 16వ విడత నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయనున్నారు.
Translate this News: