Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో గతకొన్నిరోజులుగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. లోక్సభ ఎన్నికలకు ముందే ఈ ఏడాది జనవరిలో రామమందిర ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బాల రాముడిని దర్శించుకుంటున్నారు. భక్తుల తాకిడితో అక్కడ స్థానిక ఉండే చిరు వ్యాపారులకు, రిక్షా డ్రైవర్లకు ఉపాధి దొరికేది. అయితే గత వారం రోజుల నుంచి అయోధ్యలో భక్తుల రద్దీ తగ్గిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Ayodhya: అయోధ్యలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. కారణం అదేనా !
ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చి బాల రాముడిని దర్శించుకునేవారు. ఎన్నికల తర్వాత భక్తుల రద్దీ తగ్గిపోవడంతో తమకు ఆదాయం రావడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు.
Translate this News: