PM Modi : ఎన్డీఏ కెమిస్ట్రీ, హిస్టరీ ప్రజలకు బాగా తెలుసు.. .ఈసారి 50శాతంపైనే ఓట్లు: మోడీ..!!
ఈసారి ఎన్డీఏ కూటమి 50శాతానికి పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 2024లో పూర్తి మెజార్టీతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా బలపడుతున్నాయన్న మోడీ...ఎన్డీఏ కెమిస్ట్రీ, హిస్టరీ ప్రజలకు బాగా తెలుసన్నారు.