ఎన్డీఏకు (NDA) వరుసగా మూడోసారి అధికారాన్ని ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారని మంగళవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ (PM MODI) అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఓట్ల శాతం 50కి పైగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘ప్రతికూలత’తో ఏర్పాటైన కూటమి ఎప్పటికీ విజయం సాధించదని ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. దేశంలో రాజకీయ సుస్థిరత తీసుకురావడానికి ఎన్డీఏ ఆవిర్భవించిందన్నారు మోడీ.
పూర్తిగా చదవండి..PM Modi : ఎన్డీఏ కెమిస్ట్రీ, హిస్టరీ ప్రజలకు బాగా తెలుసు.. .ఈసారి 50శాతంపైనే ఓట్లు: మోడీ..!!
ఈసారి ఎన్డీఏ కూటమి 50శాతానికి పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. 2024లో పూర్తి మెజార్టీతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మా మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా బలపడుతున్నాయన్న మోడీ...ఎన్డీఏ కెమిస్ట్రీ, హిస్టరీ ప్రజలకు బాగా తెలుసన్నారు.
Translate this News: