Indian Railways: జనరల్ బోగీల్లో ప్రయాణిస్తున్నారా? అయితే మీకో శుభవార్త
జనరల్ బోగీల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు భారతీయ రైల్వే శాక తీపికబురు అందించింది. ఇక నుంచి తక్కువ ధరకే ఆహారం అందించాలని నిర్ణయించింది. రూ.20లకు స్నాక్స్, రూ.50లకు భోజనం సప్లై చేయనుంది. ఇప్పటికే కొన్ని స్టేషన్లలో ఈ సర్వీసులను ప్రారంభించింది.