నగరంలో బెంబెలేత్తిస్తున్న అగ్ని ప్రమాదాలు..మరో రెండు ప్రమాదాలు!
హైదరాబాద్ నగరాన్ని అగ్ని ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి.
హైదరాబాద్ నగరాన్ని అగ్ని ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగి ప్రజలను భయబ్రాంతులకు గురి చేశాయి.
Lok Sabha Adjourned Till 2 PM Amid Sloganeering By Oppn MPs / లోక్ సభ రేపటికి వాయిదా....అప్పటి వరకు సభలోకి రానన్న స్పీకర్..!
మెట్రో విస్తరణతో పాటు డబుల్ బెడ్ రూమ్ల కు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్దమయ్యాయన్నారు. స్వాతంత్ర్యదినోత్సం రోజున వాటిని పంపిణీ చేయడం జరుగుతుందని నగరవాసులకు తీపి కబురు చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో త్వరలో ప్రారంభిస్తామన్నారు.
తెలంగాణ రాక ముందు వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అంటే జనాలు భయపడి పోయేవారు. అంతకు ముందు 30 శాతం డెలివరీలు మాత్రమే అయ్యేవి. కానీ ఇప్పుడు 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ గ్రూప్ -1 ప్రిలిమ్స్ కు సంబంధించిన తుది కీ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. జూన్ 11 న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఈ పరీక్షకు సుమారు 2.32 లక్షల మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 503 పోస్టుల భర్తీకి నిర్వహించిన
Reserve bank of india says 88 of Rs 2000 notes has returned to banks / 88 శాతం వెనక్కి వచ్చిన రూ. 2వేల నోట్లు
ఢిల్లీ సర్వీసు బిల్లుపై దేశమంతా చర్చ జరుగుతోంది. బీజేపీకి అనుకూలంగా కొన్ని పార్టీలు వ్యవహరిస్తుంటే, అధికారపక్షానికి వ్యతిరేకంగా మరికొన్ని పార్టీలు నడుస్తున్నాయి. ఎవరు ఎటువైపు ఉన్నారు అనేది ఆసక్తికరం. మరోవైపు అవిశ్వాస తీర్మానంపై 8, 9, 10 తేదీల్లో పార్లమెంటులో చర్చ జరగనుంది. ప్రధాని మోదీ కూడా చర్చకు సమాధానం ఇవ్వనున్నారు
సోషల్మీడియాలో దిగ్గజమైనటువంటి ఎక్స్ ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్కు శాన్ ఫ్రాన్సిస్కో అధికారులు షాకిచ్చారు. నగరంలో ఎక్స్ ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను అక్కడి అధికారులు తొలగించారు. స్థానికుల ఫిర్యాదుతో నగర యంత్రాంగం ఈ ఎక్స్ లోగోను తొలగించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. దీంతో మనోడికి కొత్త చిక్కు వచ్చి పడింది.
పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పవన్ ఈ సినమా ద్వారా పలువురిని అవమాన పరిచారని విమర్శించారు. ఈ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునేషన్కు సంబంధించిన డాక్యూమెంట్లను ఐటీ అధికారులకు చూపించాలని మంత్రి సవాల్ చేశారు