చలామణిలో వున్న రూ. 2వేల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించన నేపథ్యంలో భారీగా నోట్లు బ్యాంకులకు చేరుతున్నాయి. జూలై 31 నాటికి చలామణిలో వున్న రూ. 2వేల నోట్లలో 88 శాతం లేదా రూ. 3.14 లక్షల కోట్ల విలువైన నోట్లు తిరిగి బ్యాంకులకు వచ్చి చేరాయి. దీంతో మరో 0.42 లక్షల కోట్ల విలువ చేసే నోట్లు మాత్రమే చలామణిలో వున్నాయని ఆర్బీఐ పేర్కొంది.
పూర్తిగా చదవండి..88 శాతం వెనక్కి వచ్చిన రూ. 2వేల నోట్లు.. ఇంకా మిగిలింది ఎంతంటే…!
Translate this News: