Lok Sabha Adjourned : పార్లమెంట్లో మణిపూర్(Manipur) అంశంపై రచ్చ జరుగుతోంది. తాజాగా బుధవారం కూడా మణిపూర్ అంశంపై లోక్ సభలో (Lok Sabha) రభస జరిగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వెల్ లోకి దూసుకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దీంతో సభను మొదట మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
పూర్తిగా చదవండి..లోక్ సభ రేపటికి వాయిదా….అప్పటి వరకు సభలోకి రానన్న స్పీకర్..!
Translate this News: