‘మన నగరం’(mana nagaram) కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లోని ఎల్బీనగర్(lb nagar) నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్(minister ktr) మెట్రో(metro) విస్తరణతో పాటు డబుల్ బెడ్ రూమ్ (double bed rooms)లకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్దమయ్యాయన్నారు. స్వాతంత్ర్యదినోత్సం రోజున వాటిని పంపిణీ చేయడం జరుగుతుందని నగరవాసులకు తీపి కబురు చెప్పారు కేటీఆర్(minister ktr).
పూర్తిగా చదవండి..హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధం..మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!
మెట్రో విస్తరణతో పాటు డబుల్ బెడ్ రూమ్ల కు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్దమయ్యాయన్నారు. స్వాతంత్ర్యదినోత్సం రోజున వాటిని పంపిణీ చేయడం జరుగుతుందని నగరవాసులకు తీపి కబురు చెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో త్వరలో ప్రారంభిస్తామన్నారు.
Translate this News: