Sankranti Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను పొడిగించింది. సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు ఎక్స్టెండ్ చేసింది. ఈ క్రమంలో ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ సురేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Sankranti Holidays: సంక్రాంతి సెలవులు పొడిగింపు
విద్యార్థులకు గుడ్ న్యూస్. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రభుత్వం సంక్రాంతి సెలవులు పొడిగించడం ఇది రెండోసారి. తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి.
Translate this News: